Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబీ అమ్మాయికి కడుపు చేసాడన్న పోసాని: కేసు పెట్టిన జనసేన

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (22:26 IST)
పోసాని కృష్ణమురళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పంజాబీ అమ్మాయికి కడుపు చేశారని డబ్బులు ఇచ్చి అబార్షన్ చేయించుకోమని అన్నారని పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మంగళవారం నాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్బులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరింత దారుణమైన వ్యాఖ్యలు చేసారు. దీనిపై జనసేన తెలంగాణ ఇంఛార్జ్ నాదెండ్ల మనోహర్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది.
 
మరోవైపు పవన్ ఫ్యాన్స్ పోసానిని అడ్డుకునేందుకు ప్రెస్ క్లబ్బుకి పెద్దఎత్తున చేరుకున్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోసానిని సురక్షితంగా జీపులో ఎక్కించుకుని వెళ్లారు. ఐతే తనకు పవన్ ఫ్యాన్స్ వల్ల ప్రాణహాని వుందనీ, తనకు ఏదయినా జరిగితే పవన్ కళ్యాణ్ దే బాధ్యత అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments