పవన్ కల్యాణ్ రహస్యంగా పూజలు చేశారా? కత్తి మహేష్ చెప్పిందేనా?

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి రహస్య పూజలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (15:49 IST)
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి రహస్య పూజలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ద్వారకా తిరుమల లోని జగన్నాథపురం నరసింహ స్వామి ఆలయంలో ఆయన సోమవారం వేకువ జామున 3 గంటల నుంచి 4.30 గంటల వరకూ నిర్వహించారని చెప్పుకుంటున్నారు. ఐతే ఆయన ఎలాంటి పూజలు చేశారన్నది మాత్రం వెల్లడికాలేదు. 
 
ఇకపోతే అచ్చం ఇలాగే గతంలోనూ పవన్ కల్యాణ్ రహస్య పూజ చేసినట్లు ప్రచారం జరిగింది. గతంలో జల్సా చిత్రం విడుదలకు ముందు పవన్ కల్యాణ్ ఆ చిత్రం కోసం ఇక్కడే రహస్య పూజ చేశారని చెప్పుకున్నారు. కత్తి మహేష్ దీనిపై సవాల్ కూడా విసిరాడు. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ అంతా కలిసి ఈ దేవాలయంలో పూజలు చేశారంటూ కత్తి ఆరోపించాడు. దీనిపై ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కాగా ఇప్పుడు మరోసారి పవన్ పూజలు చేశారంటూ ప్రచారం మొదలైంది. మరి ఇందులో నిజం ఎంత వున్నదన్నది తేలాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కపుల్ ఫ్రెండ్లీ మూవీ ట్రైలర్ కు ప్రభాస్ ప్రశంసలు

సినిమా పబ్లిసిటీ కోసం పచ్చిబూతులతో పాట, బరాబర్ ప్రేమిస్తా నటుడి నిర్వాకం

కాంతారా ఎఫెక్ట్.. టాలీవుడ్ హీరోల కళ్లపై కునుకు లేకుండా చేస్తోన్న రిషబ్ శెట్టి?

కపుల్ ఫ్రెండ్లీ నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది :సంతోష్ శోభన్

ది ఇండియా హౌస్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments