దీర్ఘాయుష్మాన్ భవ, నిండు 300 ఏళ్లు జీవించు నాయనా? అదెలా సాధ్యం?

ఐవీఆర్
బుధవారం, 10 జనవరి 2024 (11:30 IST)
ఇదివరకు దీర్ఘాయుష్మాన్ భవ, నిండు నూరేళ్లు భార్యాపిల్లలతో జీవించు నాయనా అని దీవించేవారు. ఐతే రానున్న కాలంలో నిండు 300 ఏళ్లు జీవించు నాయనా అని చెప్పాల్సి వస్తుందని అంటున్నారు ఇస్రో డైరెక్టర్ డాక్టర్ సోమనాథ్. అలా ఎలా జరుగుతుందన్న దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో పరిశోధనలు ప్రత్యేకించి మనిషి ఆరోగ్యం, ఆయుర్దాయంపై జరుగుతున్నాయని చెప్పారు. 
 
ఈ వినూత్న ఆవిష్కరణలతో మనిషి జీవిత కాలం పెరిగే అవకాశం వుందంటున్నారు. మనిషి రోగగ్రస్తుడైనపుడు అతడి అవయవాలు పాడైనప్పటికీ, చనిపోయే దశలో వున్న జీవకణాలను సైతం తిరిగి ఆరోగ్యవంతమైన కణాలుగా మార్చడం ద్వారా మనిషి ఆయుర్దాయం పెంచే అవకాశంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఇది ఫలవంతమైతే మనిషి ఇప్పటి ఆయుర్దాయం 70 ఏళ్ల కన్నా కనీసం 200 నుంచి 300 ఏళ్ల వరకూ జీవించే అవకాశం వుంటుందని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments