Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీర్ఘాయుష్మాన్ భవ, నిండు 300 ఏళ్లు జీవించు నాయనా? అదెలా సాధ్యం?

ఐవీఆర్
బుధవారం, 10 జనవరి 2024 (11:30 IST)
ఇదివరకు దీర్ఘాయుష్మాన్ భవ, నిండు నూరేళ్లు భార్యాపిల్లలతో జీవించు నాయనా అని దీవించేవారు. ఐతే రానున్న కాలంలో నిండు 300 ఏళ్లు జీవించు నాయనా అని చెప్పాల్సి వస్తుందని అంటున్నారు ఇస్రో డైరెక్టర్ డాక్టర్ సోమనాథ్. అలా ఎలా జరుగుతుందన్న దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో పరిశోధనలు ప్రత్యేకించి మనిషి ఆరోగ్యం, ఆయుర్దాయంపై జరుగుతున్నాయని చెప్పారు. 
 
ఈ వినూత్న ఆవిష్కరణలతో మనిషి జీవిత కాలం పెరిగే అవకాశం వుందంటున్నారు. మనిషి రోగగ్రస్తుడైనపుడు అతడి అవయవాలు పాడైనప్పటికీ, చనిపోయే దశలో వున్న జీవకణాలను సైతం తిరిగి ఆరోగ్యవంతమైన కణాలుగా మార్చడం ద్వారా మనిషి ఆయుర్దాయం పెంచే అవకాశంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఇది ఫలవంతమైతే మనిషి ఇప్పటి ఆయుర్దాయం 70 ఏళ్ల కన్నా కనీసం 200 నుంచి 300 ఏళ్ల వరకూ జీవించే అవకాశం వుంటుందని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments