చంపేస్తా అని పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోనే ర‌ఘురామ‌కు హెచ్చ‌రిక, ఎవరు?

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (20:00 IST)
అక్క‌డా, ఇక్క‌డా చాటుగా కాదు... ఏకంగా పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోనే చంపేస్తాన‌ని బెదిరించార‌ట‌. అదీ వైసీపీ ఎంపీ ర‌ఘురామకృష్ణం రాజును. బెదిరించింది ఎవ‌రో కాదు... ఆ పార్టీకే చెంద‌ని మ‌రో ఎంపీ గోరంట్ల మాధ‌వ్ అంట.

ఈ మేర‌కు ఎంపీ గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.  పార్లమెంట్‌ ఆవరణలో రఘురామను మాధవ్‌ దుర్భాషలాడార‌ట‌.

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌లు ఆపకపోతే, అంతం చేస్తామని రఘురామను మాధవ్‌ బెదిరించార‌ట‌. దీంతో ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ లోక్ స‌భ స్పీక‌ర్‌కి  విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments