Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ పర్యటనలో త్రివర్ణపతాకం చిరిగిపోయింది.. బ్రిటన్ సారీ చెప్పింది...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్‌ పర్యటనలో ఉన్నారు. ఆ సమయంలో భారత జాతీయ పతాకానికి అవమానం జరిగింది. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల్లో త్రివర్ణపతాకం చిరిగిపోయింది. దీంతో బ్రిటన్ సారీ చెప్పింది

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (12:28 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్‌ పర్యటనలో ఉన్నారు. ఆ సమయంలో భారత జాతీయ పతాకానికి అవమానం జరిగింది. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల్లో త్రివర్ణపతాకం చిరిగిపోయింది. దీంతో బ్రిటన్ సారీ చెప్పింది. 
 
ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ పార్లమెంట్ స్కేర్‌‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పార్లమెంట్ స్కేర్‌‌లో మోడీకి వ్యతిరేకంగా 500 మంది ఆందోళనకారులు నిరసన తెలిపారు. ఇందులో యూకే సిఖ్ ఫెడరేషన్‌‌కు చెందిన ఖలిస్థాన్ మద్దతుదారులు, పాకిస్థాన్ సంతతి వ్యక్తి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలోని మోడీని వ్యతిరేకించే మైనార్టీలు కూడా వీళ్లలో ఉన్నారు.
 
ఈ ఆందోళనల్లో త్రివర్ణ పతాకం చినిగిపోయింది. దీంతో అక్కడి భారత అధికారులు ఈ ఘటనపై విదేశాంగ కార్యాలయంతో పాటు స్కాట్లాండ్ యార్డ్‌కు ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. అయితే పార్లమెంట్ స్కేర్‌‌లో జరిగిన ఘటన మమ్మల్ని అసంతృప్తికి గురిచేసింది. దీని గురించి తెలిసిన వెంటనే హై కమిషనర్ యష్‌వర్ధన్ కుమార్ సిన్హాతో మాట్లాడాం. మోడీ టూర్ కారణంగా భారత్‌తో యూకే బంధం మరింత బలోపేతమైంది అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments