పంద్రాగస్టు రోజున పబ్లిక్ సెలవు రద్దు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (16:39 IST)
సాధారణంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజైన పంద్రాగస్టు రోజున పబ్లిక్ హాలిడే. ఇపుడు ఈ హాలిడేను రద్దు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని పంద్రాగస్టు రోజున ఇచ్చే పబ్లిక్ హాలిడేను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. 
 
ఆగస్టు 15వ తేదీన ప్రతి ఒక్క విద్యార్థి విద్యా సంస్థల్లో ఉండాలని, అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలని ఆదేశించారు. అయితే, ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ వివరించారు. 
 
ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరుతో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందని, ఆ రోజున ఎప్పటి లాగే జెండా వందనం చేసి వెళ్లిపోవడం కాకుండా ఒక ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ పబ్లిక్ హాలిడేను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments