ఆకలితో చస్తే చావు, ఇక నాకెప్పుడూ ఫోన్ చేయకు: రైతుపై మంత్రి ఆగ్రహం

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (12:45 IST)
కర్నాటకలో కరోనావైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కర్నాటక ప్రభుత్వం రేషన్ బియ్యంలో కోత పెట్టింది. దీనితో ఓ రైతు కర్నాటక పౌరసరఫరాల మంత్రి ఉమేష్ కత్తితో మొరపెట్టుకున్నాడు. ఓవైపు కోవిడ్, ఇంకోవైపు లాక్ డౌన్, ఈ సమయంలో మీరు బియ్యం కూడా కట్ చేస్తే మేమెలా బతకాలి.. ఆకలితో చావాలా అంటూ ప్రశ్నించాడు.
 
ఆకలితో చస్తే చావు అంటూ రైతు ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా మంత్రి అన్నారు. దీనితో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. పైగా మంత్రిగారు రైతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకపై తనకు ఫోన్ చేయవద్దంటూ మండిపడ్డారు.
 
ఇంకా మంత్రి మాట్లాడుతూ... ఉత్తర కర్నాటకలో బియ్యంతో పాటు జొన్నలు కూడా ఇస్తున్నాం. త్వరలో బియ్యం పెంచుతామని చెప్పారు. కాగా మంత్రిగారు మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. మొత్తమ్మీ కర్నాటక మంత్రులు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇటీవలే ఓ మంత్రి సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం