Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలితో చస్తే చావు, ఇక నాకెప్పుడూ ఫోన్ చేయకు: రైతుపై మంత్రి ఆగ్రహం

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (12:45 IST)
కర్నాటకలో కరోనావైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కర్నాటక ప్రభుత్వం రేషన్ బియ్యంలో కోత పెట్టింది. దీనితో ఓ రైతు కర్నాటక పౌరసరఫరాల మంత్రి ఉమేష్ కత్తితో మొరపెట్టుకున్నాడు. ఓవైపు కోవిడ్, ఇంకోవైపు లాక్ డౌన్, ఈ సమయంలో మీరు బియ్యం కూడా కట్ చేస్తే మేమెలా బతకాలి.. ఆకలితో చావాలా అంటూ ప్రశ్నించాడు.
 
ఆకలితో చస్తే చావు అంటూ రైతు ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా మంత్రి అన్నారు. దీనితో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. పైగా మంత్రిగారు రైతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకపై తనకు ఫోన్ చేయవద్దంటూ మండిపడ్డారు.
 
ఇంకా మంత్రి మాట్లాడుతూ... ఉత్తర కర్నాటకలో బియ్యంతో పాటు జొన్నలు కూడా ఇస్తున్నాం. త్వరలో బియ్యం పెంచుతామని చెప్పారు. కాగా మంత్రిగారు మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. మొత్తమ్మీ కర్నాటక మంత్రులు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇటీవలే ఓ మంత్రి సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం