Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్+కమల్ హాసన్ = 0+0 =0, రజినీ-కమల్ పొలిటిక్స్ పైన సెటైర్స్

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (16:55 IST)
తమిళనాడులో 2021లో శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకె అనే ఫార్ములాకి చెక్ పెట్టేందుకు రజినీకాంత్, కమల్ హాసన్ ద్వయం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆ రెండు పార్టీలను మట్టికరిపించి తాము అధికారంలోకి రావాలని సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ ఉవ్విళ్లూరుతున్నారు. 
 
ఇదిలావుంటే రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ ఒకరికొకరు చేతులు కలిపి రాజకీయాల్లోకి రావడంపై అధికార అన్నాడీఎంకె పార్టీ నేత, రాష్ట్ర రెవిన్యూశాఖామంత్రి ఉదయ్ కుమార్ సెటైర్లు పేల్చారు. రజినీకాంత్+కమల్ హాసన్ = 0+0 =0 అంటూ ఫార్మూలా చెప్పారు. వాళ్లు ఎవరికివాళ్లే పెద్ద జీరోలనీ, జీరో మరో జీరోతో కలిస్తే ఫలితం జీరోనే తప్పించి మరొకటి రాదంటూ ఎద్దేవా చేశారు. 
 
వాళ్లిద్దరూ కలిసి రాజకీయాల్లో కంటే సినిమాలో నటిస్తే సూపర్ హిట్ అవుతుందని అన్నారు. అసలు రజినీకాంత్ పార్టీ వుందో లేదో తెలీదనీ, ఆయన ప్రారంభిస్తారో లేదోనని ఆయన అభిమానులే తలలు బద్ధలు కొట్టుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments