Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ మళ్లీ గెలిస్తే భారత్ అలా మారిపోతుంది : శశిథరూర్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే భారత్ హిందూ పాకిస్థాన్ అయిపోతుందంటూ వ్యాఖ్యానించారు. తిరువనంతప

Webdunia
గురువారం, 12 జులై 2018 (15:59 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే భారత్ హిందూ పాకిస్థాన్ అయిపోతుందంటూ వ్యాఖ్యానించారు. తిరువనంతపురం నగరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తుందని ఆరోపించారు.
 
పాకిస్థాన్ దేశంలో మైనారిటీల హక్కులకు గౌరవం లేనట్లే ఇక్కడ కూడా బీజేపీ పాక్ తరహాలో పాలన సాగించే ప్రమాదం ఉందన్నారు. దేశంలో బీజేపీ మరోసారి విజయం సాధిస్తే ప్రజాస్వామ్యయుతంగా ఉన్న మన రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తారని జోస్యం చెప్పారు. 
 
అంటే భారత్‌ను హిందూ పాకిస్థాన్‌గా మారుస్తారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి మండపడ్డారు. తక్షణం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments