Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ మళ్లీ గెలిస్తే భారత్ అలా మారిపోతుంది : శశిథరూర్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే భారత్ హిందూ పాకిస్థాన్ అయిపోతుందంటూ వ్యాఖ్యానించారు. తిరువనంతప

Webdunia
గురువారం, 12 జులై 2018 (15:59 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే భారత్ హిందూ పాకిస్థాన్ అయిపోతుందంటూ వ్యాఖ్యానించారు. తిరువనంతపురం నగరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తుందని ఆరోపించారు.
 
పాకిస్థాన్ దేశంలో మైనారిటీల హక్కులకు గౌరవం లేనట్లే ఇక్కడ కూడా బీజేపీ పాక్ తరహాలో పాలన సాగించే ప్రమాదం ఉందన్నారు. దేశంలో బీజేపీ మరోసారి విజయం సాధిస్తే ప్రజాస్వామ్యయుతంగా ఉన్న మన రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తారని జోస్యం చెప్పారు. 
 
అంటే భారత్‌ను హిందూ పాకిస్థాన్‌గా మారుస్తారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి మండపడ్డారు. తక్షణం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments