Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశానికి ప్రయాణమైన 12 దక్షిణాఫ్రికా చిరుతలు (ఫోటోలు వైరల్)

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (19:43 IST)
Chitahs
దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుత పులులను భారత్‌కు రవాణా చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన 12 అడవి చిరుతలు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు చేరుకోవడంలో భాగంగా శుక్రవారం చిరుతల ప్రయాణం ప్రారంభమైంది. 
 
నమీబియాకు చెందిన ఎనిమిది చిరుతల బ్యాచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజున రిజర్వ్‌కు పరిచయం చేసిన ఐదు నెలల తర్వాత, మచ్చలతో కూడిన చిరుతలు శనివారం దేశానికి చేరుకోనున్నాయి. ఈ మేరకు చిరుత పులులు భారత్‌కు వస్తున్నట్లు ప్రకటిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్ చేశారు. 
 
"మన పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దక్షిణాఫ్రికా నుండి వచ్చిన 12 చిరుతలు భారతదేశానికి తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. 
Leopard
 
భారత వైమానిక దళానికి చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ శనివారం పులులను మధ్యప్రదేశ్ చేర్చనుంది.. వారిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి" అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments