భారతదేశానికి ప్రయాణమైన 12 దక్షిణాఫ్రికా చిరుతలు (ఫోటోలు వైరల్)

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (19:43 IST)
Chitahs
దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుత పులులను భారత్‌కు రవాణా చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన 12 అడవి చిరుతలు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు చేరుకోవడంలో భాగంగా శుక్రవారం చిరుతల ప్రయాణం ప్రారంభమైంది. 
 
నమీబియాకు చెందిన ఎనిమిది చిరుతల బ్యాచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజున రిజర్వ్‌కు పరిచయం చేసిన ఐదు నెలల తర్వాత, మచ్చలతో కూడిన చిరుతలు శనివారం దేశానికి చేరుకోనున్నాయి. ఈ మేరకు చిరుత పులులు భారత్‌కు వస్తున్నట్లు ప్రకటిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్ చేశారు. 
 
"మన పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దక్షిణాఫ్రికా నుండి వచ్చిన 12 చిరుతలు భారతదేశానికి తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. 
Leopard
 
భారత వైమానిక దళానికి చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ శనివారం పులులను మధ్యప్రదేశ్ చేర్చనుంది.. వారిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి" అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments