Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాతో ఐదేళ్లు సహజీవనం చేసాడు, ఇప్పుడు చంపేయాలని ప్లాన్: నటి ఫిర్యాదు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (20:26 IST)
అర్జున్ రెడ్డి చిత్రంలో మెరిసిన నటి శ్రీ సుధ తనపై హత్యాయత్నం జరిగిందని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసారు. గతంలో తనతో ఐదేళ్ల పాటు సహజీవనం చేసిన సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడుపై తనకు అనుమానం వుందంటూ అందులో పేర్కొన్నారు.
 
నాయుడుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని పలుమార్లు బెదిరించాడనీ, అందులో భాగంగానే తనను హత్య చేసేందుకు కారును యాక్సిడెంటుకు గురి చేశాడని అనుమానం వ్యక్తం చేశారు.
 
శ్యామ్ కె నాయుడుపై పెట్టిన కేసును రాజీ కుదుర్చుకున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారనీ, అది ఫేక్ అని నిరూపించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తనకు అతడితో ప్రాణభయం వుందని విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీసుధ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments