Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాతో ఐదేళ్లు సహజీవనం చేసాడు, ఇప్పుడు చంపేయాలని ప్లాన్: నటి ఫిర్యాదు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (20:26 IST)
అర్జున్ రెడ్డి చిత్రంలో మెరిసిన నటి శ్రీ సుధ తనపై హత్యాయత్నం జరిగిందని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసారు. గతంలో తనతో ఐదేళ్ల పాటు సహజీవనం చేసిన సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడుపై తనకు అనుమానం వుందంటూ అందులో పేర్కొన్నారు.
 
నాయుడుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని పలుమార్లు బెదిరించాడనీ, అందులో భాగంగానే తనను హత్య చేసేందుకు కారును యాక్సిడెంటుకు గురి చేశాడని అనుమానం వ్యక్తం చేశారు.
 
శ్యామ్ కె నాయుడుపై పెట్టిన కేసును రాజీ కుదుర్చుకున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారనీ, అది ఫేక్ అని నిరూపించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తనకు అతడితో ప్రాణభయం వుందని విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీసుధ.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments