శునకాలు ఓట్లు వేయవు కదా.. మోదీ అబద్ధాల పుట్ట: ప్రకాష్ రాజ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా ప్రధానిపై ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. డియర్ ప్రైమ్ మినిస్టర్.. మనుషుల కంటే ముధోల్ శున

Webdunia
సోమవారం, 7 మే 2018 (12:09 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా ప్రధానిపై ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. డియర్ ప్రైమ్ మినిస్టర్.. మనుషుల కంటే ముధోల్ శునకాలు బాగా పనిచేస్తాయని.. వాటిని ఆర్మీలో రిక్రూట్ చేసుకునే విషయమై చర్చిస్తానని అన్నారు. కానీ శునకాలు ఓట్లు వేయవు కదా.. ఉద్యోగాల కోసం యువత కలలు కంటోందన్నారు.
 
అలాగే రైతులు కూడా ఆవేదనలో వుండగా.. ఓటు వేయడం ద్వారా మెరుగైన జీవితాన్ని పౌరులు కోరుకుంటున్నారనే విషయాన్ని ప్రకాష్ రాజ్ గుర్తు చేశారు. కర్ణాటక ప్రజలు అంతా గమనిస్తున్నారు. మేము ఏమైనా కుక్కల మాదిరి బతుకుతున్నామని మీరు అనుకుంటున్నారా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ప్రధాని చెప్పే అసత్యాల సంఖ్య పెరిగిపోతుందని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. కనీసం ప్రధాని చెప్పే అబద్ధాల సంఖ్య గుర్తుందా అంటూ అడిగారు. అలాగే మహదాయి విషయంలో అబద్ధాలు చెబుతున్నారని, ప్రధానమంత్రే ప్రజలు చెవుల్లో పూలుపెట్టే పనిచేస్తున్నారని ప్రకాశ్‌రాజ్‌ దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments