Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకాలు ఓట్లు వేయవు కదా.. మోదీ అబద్ధాల పుట్ట: ప్రకాష్ రాజ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా ప్రధానిపై ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. డియర్ ప్రైమ్ మినిస్టర్.. మనుషుల కంటే ముధోల్ శున

Webdunia
సోమవారం, 7 మే 2018 (12:09 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా ప్రధానిపై ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. డియర్ ప్రైమ్ మినిస్టర్.. మనుషుల కంటే ముధోల్ శునకాలు బాగా పనిచేస్తాయని.. వాటిని ఆర్మీలో రిక్రూట్ చేసుకునే విషయమై చర్చిస్తానని అన్నారు. కానీ శునకాలు ఓట్లు వేయవు కదా.. ఉద్యోగాల కోసం యువత కలలు కంటోందన్నారు.
 
అలాగే రైతులు కూడా ఆవేదనలో వుండగా.. ఓటు వేయడం ద్వారా మెరుగైన జీవితాన్ని పౌరులు కోరుకుంటున్నారనే విషయాన్ని ప్రకాష్ రాజ్ గుర్తు చేశారు. కర్ణాటక ప్రజలు అంతా గమనిస్తున్నారు. మేము ఏమైనా కుక్కల మాదిరి బతుకుతున్నామని మీరు అనుకుంటున్నారా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ప్రధాని చెప్పే అసత్యాల సంఖ్య పెరిగిపోతుందని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. కనీసం ప్రధాని చెప్పే అబద్ధాల సంఖ్య గుర్తుందా అంటూ అడిగారు. అలాగే మహదాయి విషయంలో అబద్ధాలు చెబుతున్నారని, ప్రధానమంత్రే ప్రజలు చెవుల్లో పూలుపెట్టే పనిచేస్తున్నారని ప్రకాశ్‌రాజ్‌ దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments