మహా కుంభమేళాలో అబ్ధుల్ కలాం- మహాత్మా గాంధీ (ఫోటోలు)

సెల్వి
బుధవారం, 29 జనవరి 2025 (15:06 IST)
APJ Abdul Kalam
2025 మహా కుంభమేళాలో దివంగత భారతీయ దిగ్గజాలు పవిత్ర స్నానం చేస్తున్నట్లు ఊహించింది ఏఐ. దీనికి సంబంధించిన రీల్‌లో ఏపీజే అబ్దుల్ కలాం, లతా మంగేష్కర్, రతన్ టాటా, మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, అటల్ బిహారీ వాజ్ పేయి, జాకీర్ హుస్సేన్, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వంటి ప్రముఖులు పవిత్ర నదీ జలాల్లో పవిత్ర స్నానం చేస్తున్నట్లు ఊహించుకున్నారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా... భారతీయ దిగ్గజాల ఫోటోలతో కూడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యక్తులతో సహా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుండటంతో, AI- రూపొందించిన వీడియోలో భారతదేశానికి చెందిన దివంగత నాయకులు, ప్రముఖులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తున్నట్లు చిత్రీకరించబడింది.
 
 ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇది వివిధ రంగాలకు చెందిన భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో కొందరు ప్రయాగ్‌రాజ్ పవిత్ర జలాల్లో పవిత్ర స్నానం చేస్తున్నట్లు చూపిస్తోంది. ఇందులో ప్రముఖ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులకు తిరిగి జీవం పోస్తుంది. వీరిలో ఇటీవల మరణించిన పారిశ్రామికవేత్త రతన్ టాటా, తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments