Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిషాలో విధ్వంసం సృష్టించిన ఫోనీ తుఫాన్(Video)

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (19:41 IST)
బంగాళాఖాతంలో సుదీర్ఘంగా ప్రయాణించిన ఫోనీ తుఫాన్ తొలుత తమిళనాడు తీరాన్ని తాకుతుందనీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు. ఐతే అది ఒడిషా వద్ద తీరాన్ని దాటింది. దీనితో ఇక్కడ ప్రచంఢ గాలులతో బీభత్సం సృష్టించింది ఫోనీ తుఫాన్.

భువనేశ్వర్ లోని ఎయిమ్స్ హాస్టల్ పైకప్పు ఎగిరిపోయింది. అంతేకాదు.. క్లాసు రూముల్లో వున్న ఫర్నీచర్, కంప్యూటర్లు కాగితాల మాదిరిగా గాల్లో ఎగెరెళ్లిపోయాయి. సమీపంలో వున్న భారీ కట్టడానికి ఉపయోగించే క్రేన్ సైతం భారీ గాలుల దెబ్బకు కూలిపోయింది.


ఇక భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా పెకలించుకుపోయాయి. వేల సంఖ్యలో గుడిసెలు నేలమట్టమవ్వటమే కాకుండా కమ్యూనికేషన్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైనట్లు తెలుస్తుంది. కాగా ఫోనీ తుఫాన్ కారణంగా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సుమారు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా ఈ తుఫాన్ భారీ నష్టాన్ని కలిగించిందని ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments