Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిషాలో విధ్వంసం సృష్టించిన ఫోనీ తుఫాన్(Video)

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (19:41 IST)
బంగాళాఖాతంలో సుదీర్ఘంగా ప్రయాణించిన ఫోనీ తుఫాన్ తొలుత తమిళనాడు తీరాన్ని తాకుతుందనీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు. ఐతే అది ఒడిషా వద్ద తీరాన్ని దాటింది. దీనితో ఇక్కడ ప్రచంఢ గాలులతో బీభత్సం సృష్టించింది ఫోనీ తుఫాన్.

భువనేశ్వర్ లోని ఎయిమ్స్ హాస్టల్ పైకప్పు ఎగిరిపోయింది. అంతేకాదు.. క్లాసు రూముల్లో వున్న ఫర్నీచర్, కంప్యూటర్లు కాగితాల మాదిరిగా గాల్లో ఎగెరెళ్లిపోయాయి. సమీపంలో వున్న భారీ కట్టడానికి ఉపయోగించే క్రేన్ సైతం భారీ గాలుల దెబ్బకు కూలిపోయింది.


ఇక భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా పెకలించుకుపోయాయి. వేల సంఖ్యలో గుడిసెలు నేలమట్టమవ్వటమే కాకుండా కమ్యూనికేషన్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైనట్లు తెలుస్తుంది. కాగా ఫోనీ తుఫాన్ కారణంగా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సుమారు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా ఈ తుఫాన్ భారీ నష్టాన్ని కలిగించిందని ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments