Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... కరోనా టెస్ట్ చేస్తారా? ఎయిర్ పోర్ట్‌లో విమానం దిగిన 300 మంది పరార్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (17:01 IST)
కరోనావైరస్. గత ఏడాది కరోనావైరస్ అంటే దాదాపు అంతా హడలిపోయారు. కానీ 2021 సంవత్సరంలో కరోనా అంటే జనం అస్సలు భయపడటంలేదు. ఒకవైపు అనేక మంది ప్రాణాలు నిలువునా కోల్పోతున్నా సరే మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు చాలామంది. ఇక కరోనా పరీక్షలు చేయించుకునేందుకు చాలామంది హడలిపోతున్నారు. తాజాగా ఒరిస్సాలో ఇలాంటిదే జరిగింది.
 
బుధవారం నాడు సిల్చార్ విమానాశ్రయంలో మొత్తం 690 మంది ప్రయాణికులు వచ్చారు. వారందరికీ కరోనా టెస్టులు చేస్తున్న క్రమంలో కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కరోనా టెస్టుకి రూ. 500 ఎందుకు కట్టాలంటూ ప్రశ్నించారు.
 
మరికొందరైతే టెస్టు చేశాక రిపోర్టులో తేడా వస్తే క్వారెంటైన్ విధిస్తారన్న భయంతో తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవంటూ 300 మంది ప్రయాణికులు తప్పించుకుని పారిపోయారు. ఐతే అలా పారిపోయిన ప్రయాణికుల డేటా తమ వద్ద వుందని, వారిని పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసకుంటామని పోలీసులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments