Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకు బ్రెయిన్ వుందా... కె.ఎ పాల్ ప్రశ్న: ఎవడ్రా నువ్వంటూ పాల్ కోడలు...

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (19:28 IST)
ఏపీ ఎన్నికలవేళ ప్రధాన పార్టీల నాయకుల సంగతేమోగానీ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ మాత్రం మూడు మీటింగులు ఆరు మీడియా సమావేశాలతో ఆవిధంగా ముందుకు పోతున్నారు. తాజాగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి అత్యధికంగా 50 ఛానళ్లు వచ్చాయి. ఒకరిని మించి ఇంకొకరు ఆయనను ప్రశ్నలడగటంలో పోటీపడ్డారు. 
 
ఈ క్రమంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు... ఇప్పటికే నువ్వు మూడుసార్లు ప్రశ్నలడిగావు. మిగిలినవారికి కూడా అవకాశం ఇవ్వాలి అంటూ మరో విలేకరి వైపుకి దృష్టి సారించారు. ఇంతలో ప్రశ్న అడిగిని విలేకరి... నా ప్రశ్నకు జవాబు చెప్పడంలేదు కదా... ఇక నా మైకు తీసుకుని నే వెళతా అంటూ పెట్టిన మైకును లాగేశాడు. దీనితో పాల్‌కి కోపం వచ్చింది.
 
నీకసలు బ్రెయిన్ వుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతమంది వచ్చినప్పుడు నీకొక్కడికే ఎలా సమాధానాలు చెప్పేది. మిగిలినవారిని కూడా కవర్ చేయాలి కదా అనేసరికి అతడికి మరింత కోపం వచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో ప్రక్కనే వున్న పాల్ కోడలు.. ఎవడ్రా నువ్వంటూ ఎవరినో గొణగటం వినిపించింది. మరి ఆమె ఎవర్ని ఆ మాట అన్నదో సస్పెన్సుగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments