Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఐవీఆర్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (22:08 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రభావిత జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అల్పపీడనం కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల మండలానికి చెందిన బాలింత తన పసికందును తీసుకుని పుట్టింటికి వెళ్లేందుకు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వాగును దాటాల్సిన పరిస్థితి తలెత్తింది.
 
మేరీజ్యోతి అనే మహిళ కాన్పు అనంతరం తన శిశువుతో పుట్టింటికి ప్రయాణమైంది. ఐతే తన తల్లిగారి ఊరు పింజరికొండకు వెళ్లే దారిలో కొండవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వాహనం వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీనితో కుటుంబ సభ్యులలో ఒకరు ఆమెను భుజాలపైకి ఎక్కించుకుని వాగు అవతలికి చేర్చారు. ఈ వీడియో ఇపుడు వైరల్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments