Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగపట్టిన నాగుపాము.. ఏం చేసిందో తెలుసా ?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (10:24 IST)
నెల్లూరు జిల్లా  సైదాపురం మండలం మొలకలపూండ్ల దళిత వాడకు చెందిన మోడేగుంట పుల్లయ్య ఆటో నడుపుకుండా జీవనం సాగిస్తుంటాడు. అతడు నివాసం ఉండే ఇంటి దగ్గిర పైపులోకి  4 అడుగులు ఉన్న తాచుపాము దూరింది. పాము పైపులో నుంచి రాకపోవడంతో పెట్రోలు పోసి పైపులుకు నిప్పు పెట్టారు. దీంతో పైపులో ఉన్న పాము బయటకు వచ్చింది. స్థానికులు పామును చంపేశారు. 
 
అయితే పుల్లయ్య చెపుతున్న కథనం ప్రకారం తన ఆటో పొరబాటుగా పామును తొక్కిందని అయితే ఆ పాము పగబట్టి సుమారు 10 కిలో మీటర్లు ప్రయాణం చేసి వచ్చిందని చెబుతున్నాడు. అందుకే పామును చంపేవరకూ నాతో పాటు నా కుటుంబం అంతా దేవాలయంలో తలదాచుకుందని వాపోతున్నాడు. ఒక ప్రక్క పాములు పగబట్టవని స్నేక్ సొసైటీ వారు చెబుతున్నా ఆ గ్రామస్థులు మాత్రం పాము పగబట్టే వచ్చిందని వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments