Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురంలో బాలయ్య రోడ్ షో: వాహనం తప్ప జనం లేరు

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (17:23 IST)
యువరత్న బాలకృష్ణ వస్తున్నాడంటే మూలనున్న ముసలమ్మ కూడా రోడ్డెక్కి చూసే రోజులు ఒకప్పుడు. ఇపుడంతా కథ అడ్డంగా తిరిగిపోయినట్లుంది. మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో తెదేపా ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ హిందూపురంలో పర్యటించేందుకు వెళ్లారు.
 
రోడ్ షోకి బయలుదేరిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్ షోలో పట్టుమని 100 మంది జనం కూడా కనిపించలేదు. దీనితో బాలయ్య తీవ్ర అసహనానికి గురైనట్లు సమాచారం.
 
మరోవైపు గత పంచాయతీ ఎన్నికల్లో బాలయ్యకు హిందూపురం నియోజకవర్ పంచాయతీ ప్రజలు షాకిచ్చారు. నియోజకవర్గ పరిధిలో వున్న 38 పంచాయతీ స్థానాలకు గాను 30 స్థానాలు వైసిపికి కట్టబెట్టారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి ఎలా వుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments