Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురంలో బాలయ్య రోడ్ షో: వాహనం తప్ప జనం లేరు

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (17:23 IST)
యువరత్న బాలకృష్ణ వస్తున్నాడంటే మూలనున్న ముసలమ్మ కూడా రోడ్డెక్కి చూసే రోజులు ఒకప్పుడు. ఇపుడంతా కథ అడ్డంగా తిరిగిపోయినట్లుంది. మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో తెదేపా ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ హిందూపురంలో పర్యటించేందుకు వెళ్లారు.
 
రోడ్ షోకి బయలుదేరిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్ షోలో పట్టుమని 100 మంది జనం కూడా కనిపించలేదు. దీనితో బాలయ్య తీవ్ర అసహనానికి గురైనట్లు సమాచారం.
 
మరోవైపు గత పంచాయతీ ఎన్నికల్లో బాలయ్యకు హిందూపురం నియోజకవర్ పంచాయతీ ప్రజలు షాకిచ్చారు. నియోజకవర్గ పరిధిలో వున్న 38 పంచాయతీ స్థానాలకు గాను 30 స్థానాలు వైసిపికి కట్టబెట్టారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి ఎలా వుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments