Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఎప్పుడెప్పుడంటే?

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (17:42 IST)
నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలును విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ గురించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా మాట్లాడుతూ... ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరుగుతాయన్నారు. మే 2న ఓట్ల లెక్కింపు జరుపుతారు.
 
కేరళలో ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహిస్తారు. మే 2 న ఓట్ల లెక్కింపు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో జరుగుతాయి. 1వ దశ పోలింగ్- మార్చి 27, రెండవ దశ పోలింగ్- ఏప్రిల్ 1, మూడవ దశ పోలింగ్- ఏప్రిల్ 6; మే 2న లెక్కింపు వుంటుంది.
 
పశ్చిమ బెంగాల్ మార్చి 27న మొదటి దశ పోలింగ్, ఏప్రిల్ 1న రెండవ దశ పోలింగ్, ఏప్రిల్ 6న మూడవ దశ పోలింగ్, ఏప్రిల్ 10న నాల్గవ దశ పోలింగ్, ఏప్రిల్ 17న ఐదవ దశ పోలింగ్, ఏప్రిల్ 22న ఆరవ దశ పోలింగ్, ఏడవ దశ- ఏప్రిల్ 26, చివరి దశ పోలింగ్- ఏప్రిల్ 29. ఓట్ల లెక్కింపు మే 2.
 
కాగా కేరళలో 140 అసెంబ్లీ స్థానలతో పాటు అస్సోం 126, తమిళనాడు 234, పశ్చిమబెంగాల్‌ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 16 రాష్ట్రాల్లో 34 స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ విడుదల చేసింది ఎన్నికల సంఘం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments