Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఎప్పుడెప్పుడంటే?

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (17:42 IST)
నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలును విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ గురించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా మాట్లాడుతూ... ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరుగుతాయన్నారు. మే 2న ఓట్ల లెక్కింపు జరుపుతారు.
 
కేరళలో ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహిస్తారు. మే 2 న ఓట్ల లెక్కింపు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో జరుగుతాయి. 1వ దశ పోలింగ్- మార్చి 27, రెండవ దశ పోలింగ్- ఏప్రిల్ 1, మూడవ దశ పోలింగ్- ఏప్రిల్ 6; మే 2న లెక్కింపు వుంటుంది.
 
పశ్చిమ బెంగాల్ మార్చి 27న మొదటి దశ పోలింగ్, ఏప్రిల్ 1న రెండవ దశ పోలింగ్, ఏప్రిల్ 6న మూడవ దశ పోలింగ్, ఏప్రిల్ 10న నాల్గవ దశ పోలింగ్, ఏప్రిల్ 17న ఐదవ దశ పోలింగ్, ఏప్రిల్ 22న ఆరవ దశ పోలింగ్, ఏడవ దశ- ఏప్రిల్ 26, చివరి దశ పోలింగ్- ఏప్రిల్ 29. ఓట్ల లెక్కింపు మే 2.
 
కాగా కేరళలో 140 అసెంబ్లీ స్థానలతో పాటు అస్సోం 126, తమిళనాడు 234, పశ్చిమబెంగాల్‌ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 16 రాష్ట్రాల్లో 34 స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ విడుదల చేసింది ఎన్నికల సంఘం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments