కొత్త గవర్నర్ల నియామ‌కం... మిజోరం గ‌వ‌ర్న‌ర్‌గా హ‌రిబాబు

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (13:26 IST)
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. ఈ నియామ‌కాల‌పై రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ భార‌తీయ జన‌తా పార్టీ సీనియర్‌ నేత కంభంపాటి హరిబాబుకు గవర్నర్‌ పదవి దక్కింది.

మిజోరం గవర్నర్‌గా ఆయనను నియమించారు. ఇక కేంద్ర మంత్రి థావర్‌చంద్‌ గెహ్లోత్‌కు కూడా గవర్నర్‌ పదవి ఇవ్వడం గమనార్హం. ఆయన కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. దీంతో కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ అతి త్వ‌ర‌లోనే ఉంద‌ని తెలుస్తోంది. 
 
వివిధ రాష్ట్రాల గవర్నర్ల జాబితా ఇది....
మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు
హరియాణా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ
కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లోత్‌
మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా మంగూభాయ్‌ పటేల్‌
గోవా గవర్నర్‌గా పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై
త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌
ఝార్ఖండ్‌ గవర్నర్‌గా రమేశ్‌ బైస్‌
హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments