Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

ఐవీఆర్
సోమవారం, 20 మే 2024 (19:12 IST)
తనకు తెలిసినంతవరకూ ఇప్పటిదాకా ఎన్నికల్లో ఒకవైపు భారీ పరాజయం చవిచూస్తున్నా తాము ఓడిపోతున్నామని అంగీకరించిన రాజకీయ నాయకులను ఇప్పటివరకూ చూడలేదన్నారు. నాలుగు రౌండ్లు లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రత్యర్థికి భారీ మెజారిటీ వస్తూ కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా చివరి రౌండు వరకూ వేచి చూడండి అంటుంటారు హహ్హహ్హ అంటూ నవ్వుతూ చెప్పారు ప్రశాంత్ కిషోర్.
 
ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 సీట్లకి 175 గెలుస్తామని చెబుతున్నట్లుగానే రాహుల్ గాంధీ, అమిత్ షా కూడా చెబుతున్నారనీ, గత పదేళ్లుగా నాయకులు ఇలా చెబుతుండటాన్ని చూస్తూనే వున్నానన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుస్తామని మాత్రమే చెప్పారనీ, ఐతే జగన్ మాత్రం గతంలో కంటే ఎక్కువ సీట్లు... అంటే 151కి మించి అని అంటున్నారన్నారు. ఇలాంటి చర్చలకు ఎంతమాత్రం అంతుచిక్కదని చెప్పుకొచ్చారు. మోదీ పాలనపై ప్రజలకు అసంతృప్తి వున్నది కానీ ఆగ్రహం లేదని అభిప్రాయపడిన ప్రశాంత్ కిషోర్, ఈ దఫా కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments