Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందుకు పర్మిషన్, కానీ కరోనా తగ్గుతుందని చెప్పలేం

Webdunia
సోమవారం, 31 మే 2021 (14:01 IST)
ఎట్టకేలకు ఆనందయ్య మందుకు ఏపీలో పర్మిషన్ లభించింది. ఐతే ఆనందయ్య మందు తీసుకుంటే కరోనావైరస్ తప్పకుండా తగ్గిపోతుందని చెప్పేందుకు ఎలాంటి నివేదిక లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఆనందయ్య మందు తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు వుండవని తెలిపింది.
 
ఈ మందును ఎవరి ఇష్టానుసారం వారు వాడుకోవచ్చనీ, ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులు రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ అనుమతులను సీసీఏఆర్‌ఎస్‌ఏ నివేదిక ఆధారంగా ఇస్తున్నట్లు తెలిపింది.
 
కాగా ఆనందయ్య మందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ దానివల్ల కరోనావైరస్ తగ్గుతుందా లేదా అనే అనుమానం వుండటంతో దీనిని ఎంతమేరకు ప్రజలు వాడుతారో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments