Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందుకు పర్మిషన్, కానీ కరోనా తగ్గుతుందని చెప్పలేం

Webdunia
సోమవారం, 31 మే 2021 (14:01 IST)
ఎట్టకేలకు ఆనందయ్య మందుకు ఏపీలో పర్మిషన్ లభించింది. ఐతే ఆనందయ్య మందు తీసుకుంటే కరోనావైరస్ తప్పకుండా తగ్గిపోతుందని చెప్పేందుకు ఎలాంటి నివేదిక లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఆనందయ్య మందు తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు వుండవని తెలిపింది.
 
ఈ మందును ఎవరి ఇష్టానుసారం వారు వాడుకోవచ్చనీ, ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులు రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ అనుమతులను సీసీఏఆర్‌ఎస్‌ఏ నివేదిక ఆధారంగా ఇస్తున్నట్లు తెలిపింది.
 
కాగా ఆనందయ్య మందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ దానివల్ల కరోనావైరస్ తగ్గుతుందా లేదా అనే అనుమానం వుండటంతో దీనిని ఎంతమేరకు ప్రజలు వాడుతారో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments