Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందా... గోవిందా... శ్రీనివాసుని వద్ద రమణదీక్షితులు(video)

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (19:46 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలోకి 18 నెలల అనంతరం ప్రవేశించిన మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు. రమణదీక్షితులతో పాటు ఆలయ ప్రవేశం చేసిన వారిలో శ్రీనివాస దీక్షితులు, నరసింహ దీక్షితులు, వెంకట‌‌దీక్షితులు తదితరులున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రమణదీక్షితులును ఆలయ ఆగమ సలహాదారుడిగా నియమించిన సంగతి తెలిసిందే.
 
నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా రమణదీక్షితులు సేవలు వినియోగించుకోనున్నారు. కోర్టు కేసులు పరిష్కారం తరువాత అర్చకత్వ బాధ్యతలను అప్పగించాలని తితిదే యోచనగా వున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments