Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా : కొత్త రాష్ట్రపతి ముర్ము

Webdunia
సోమవారం, 25 జులై 2022 (13:11 IST)
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ తరుణంలో ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.
 
దేశ 15వ రాష్ట్రపతిగా ఆమె సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు. దేశ అత్యున్నత పదవికి తనను ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 
 
ఒక ఆదివాసీ గ్రామంలో జన్మించిన తాను రాష్ట్రపతి భవన్‌కు రావడం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, దేశంలోని పేద ప్రజలందరికీ దక్కిన విజయమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ దేశంలో పేదలు కూడా తమ కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు తన ఎన్నిక ఒక నిదర్శనమని ఆమె చెప్పారు. 
 
50 యేళ్ళ స్వాతంత్ర్య వేడుకల వేల తన రాజకీయ జీవితం ప్రారంభమైందన్నారు. 75 యేళ్ళ వేడుకల సమయంలో దేశ అత్యున్నత పదవికి ఎన్నిక కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments