Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక కరోనా వ్యక్తి 30 రోజుల్లో 406 మందికి అంటిస్తాడు, ఇంట్లో కూడా మాస్క్ వేసుకోండి, ఎవరు?

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (20:01 IST)
కరోనావైరస్ పరిస్థితి దేశంలో తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికే దేశంలో కరోనావైరస్ తీవ్రత వున్న రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ వంటివి విధిస్తున్నారు. ఐతే వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచన చేసింది.
 
అదేమిటంటే... ప్రజలు తమ ఇంట్లో వున్నా కూడా మాస్కులు వేసుకోవాలని చెప్పింది. కరోనావైరస్ వ్యాప్తిపై అధికారులు సోమవారం నాడు మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరంగా ఎవ్వరూ బయటకు రాకూడదు. అంతేకాదు ఎవరనీ ఇంటికి ఆహ్వానించవద్దు. కుటుంబ సభ్యుల మధ్య వున్నప్పటికీ అందరూ మాస్కులు వేసుకోవాలి అని నీతి ఆయోగ్ సభ్యులు వి.కె. పాల్ చెప్పారు.
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments