Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక కరోనా వ్యక్తి 30 రోజుల్లో 406 మందికి అంటిస్తాడు, ఇంట్లో కూడా మాస్క్ వేసుకోండి, ఎవరు?

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (20:01 IST)
కరోనావైరస్ పరిస్థితి దేశంలో తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికే దేశంలో కరోనావైరస్ తీవ్రత వున్న రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ వంటివి విధిస్తున్నారు. ఐతే వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచన చేసింది.
 
అదేమిటంటే... ప్రజలు తమ ఇంట్లో వున్నా కూడా మాస్కులు వేసుకోవాలని చెప్పింది. కరోనావైరస్ వ్యాప్తిపై అధికారులు సోమవారం నాడు మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరంగా ఎవ్వరూ బయటకు రాకూడదు. అంతేకాదు ఎవరనీ ఇంటికి ఆహ్వానించవద్దు. కుటుంబ సభ్యుల మధ్య వున్నప్పటికీ అందరూ మాస్కులు వేసుకోవాలి అని నీతి ఆయోగ్ సభ్యులు వి.కె. పాల్ చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments