Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాగీ నూడుల్స్ : బీహార్ లోనూ అమితాబ్, ప్రీతి, మాధురీపై కేసు

Webdunia
బుధవారం, 3 జూన్ 2015 (08:45 IST)
మ్యాగీ నూడుల్స్ వివాదం దాని ప్రచారకర్తలకు ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెడుతోంది. డబ్బుల కోసం బ్రాండ్ అంబాసిడర్లుగా వారి చెప్పించిన మాటలను చిలకపలుకుల్లాగా మాట్లాడిన పాపానికి అనుభవించక తప్పడం  లేదు. తాజాగా బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలపై బీహార్ లో కేసు నమోదయ్యింది. 
 
యూపీలో ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేయగా, బీహార్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అమితాబ్, మాధురీ, ప్రీతిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ముజఫర్పూర్ కోర్టు ఆదేశించింది.
 
ఇక మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిదారులకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. మ్యాగీ ఉత్పత్తులు సురక్షితం కాదని లాబ్ పరీక్షల్లో తేలినట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కేరళలో వీటిపై నిషేధం విధించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్

Women journalists - తెలంగాణ మహిళా జర్నలిస్టులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు బెయిల్ మంజూరు

పోసాని రియలైజ్ అయ్యేందుకు ప్రభుత్వం ఓ ఛాన్స్ ఇవ్వాలి : నటుడు శివాజీ (Video)

Nara Lokesh: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తాం.. వైకాపా వాకౌట్ చేస్తే నేనేం చేయలేను

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు శుభవార్త.. సిఫార్సు లేఖలతో ప్రత్యేక దర్శన స్లాట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

Show comments