Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులు తిరుమలకు రావద్దండి... కొండంత జనం.. రేపే గరుడ సేవ..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టం గరుడసేవ రేపు రాత్రి జరుగనుంది. గరుడసేవను తిలకించేందుకు ఇప్పటికే రెండున్నర లక్షలమంది జనం తిరుమలకు చేరుకున్నారు. తిరుమల ఇప్పటికే భక్త జనసంద్రంగా మారిపోయింది. ఎక్కడ చూసినా జనం.. ఎటు చూసినా భక్తజనం. గద

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (16:13 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టం గరుడసేవ రేపు రాత్రి జరుగనుంది. గరుడసేవను తిలకించేందుకు ఇప్పటికే రెండున్నర లక్షలమంది జనం తిరుమలకు చేరుకున్నారు. తిరుమల ఇప్పటికే భక్త జనసంద్రంగా మారిపోయింది. ఎక్కడ చూసినా జనం.. ఎటు చూసినా భక్తజనం. గదులు లేవు. రోడ్లపైనే అన్నీ. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టిటిడి చేతులెత్తేసింది.
 
భక్తులు ఎక్కువ ఉన్నారు క్యూ లైన్లలో జాగ్రత్తగా వెళ్ళండి... అంటూ టిటిడి ప్రకటనలను చేస్తోంది. మరోవైపు ఈ రోజు అర్థరాత్రి నుంచి ద్విచక్రవాహనాలను నిలిపివేయనున్నారు. రెండు ఘాట్ రోడ్లు 24 గంటలు అందుబాటులో ఉంచారు. అలిపిరి పాదాల మండపం, శ్రీవారి మెట్టు మార్గాలను భక్తులను 24 గంటల పాటు అనుమతిస్తారు. 100 మెట్లకు ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు రక్షణ కల్పిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments