Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలు... కన్నులపండువగా శ్రీవారి రథోత్సవం

వెంకన్న బ్రహోత్సవాలలో భాగంగా స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా మహోన్నత రథంపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధులలో విహరింపజేశారు. శ్రీహరి గరుడధ్వజుడైన నాలుగు గుర్రాలు వుంచిన రథంపై స్వామి వారు విహరించారు. శరీరమే ఒక రథం, పంచేద్రియాలే గుర్రాలు, మనస్సు వాటిని

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (19:37 IST)
వెంకన్న బ్రహోత్సవాలలో భాగంగా స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా మహోన్నత రథంపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధులలో విహరింపజేశారు. శ్రీహరి గరుడధ్వజుడైన నాలుగు గుర్రాలు వుంచిన రథంపై స్వామి వారు విహరించారు. శరీరమే ఒక రథం, పంచేద్రియాలే గుర్రాలు, మనస్సు వాటిని అదుపుచేసే పగ్గం, ఆత్మ రథచోదకుడైన స్వామని, అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
ఇంద్రియాలను అదుపుచేసి నరతత్త్వం నుండి నారాయణతత్త్వం వైపు పయనించగలిగితే శరీర రథం భద్రంగా ఉంటుందన్న భావాన్ని చాటి చెప్పడానికే తేరుపై శ్రీహరిని తిరువీధుల్లో ఊరేగించారు. స్వామి వారికి జరిగే అన్ని వాహన సేవలను భక్తులు ప్రేక్షకులులాగా చూసి తరించడమే జరుగుతుంది. కానీ ఈ రథోత్సవంలో భక్తులు స్వయంగా పాల్గొని స్వామివారి తేరును ముందుకు తీసుకెళ్ళారు. 
 
అత్యంత భారీ తేరును భక్తజనులందరు గోవింద నామస్మరణ చేస్తూ రథం పగ్గాలను లాగుతుండగా మాడవీధులలో నెమ్మిదిగా రథోత్సవం జరిగింది. కఠోపనిషత్త..., రథోత్సవం విశిష్టమైన తత్వ్త జ్ఞానాన్ని ఆత్మకు శరీరానికి ఉండే సంబందాన్ని రథయాత్రతో పొల్చి వివరిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments