Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలు... కన్నులపండువగా శ్రీవారి రథోత్సవం

వెంకన్న బ్రహోత్సవాలలో భాగంగా స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా మహోన్నత రథంపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధులలో విహరింపజేశారు. శ్రీహరి గరుడధ్వజుడైన నాలుగు గుర్రాలు వుంచిన రథంపై స్వామి వారు విహరించారు. శరీరమే ఒక రథం, పంచేద్రియాలే గుర్రాలు, మనస్సు వాటిని

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (19:37 IST)
వెంకన్న బ్రహోత్సవాలలో భాగంగా స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా మహోన్నత రథంపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధులలో విహరింపజేశారు. శ్రీహరి గరుడధ్వజుడైన నాలుగు గుర్రాలు వుంచిన రథంపై స్వామి వారు విహరించారు. శరీరమే ఒక రథం, పంచేద్రియాలే గుర్రాలు, మనస్సు వాటిని అదుపుచేసే పగ్గం, ఆత్మ రథచోదకుడైన స్వామని, అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
ఇంద్రియాలను అదుపుచేసి నరతత్త్వం నుండి నారాయణతత్త్వం వైపు పయనించగలిగితే శరీర రథం భద్రంగా ఉంటుందన్న భావాన్ని చాటి చెప్పడానికే తేరుపై శ్రీహరిని తిరువీధుల్లో ఊరేగించారు. స్వామి వారికి జరిగే అన్ని వాహన సేవలను భక్తులు ప్రేక్షకులులాగా చూసి తరించడమే జరుగుతుంది. కానీ ఈ రథోత్సవంలో భక్తులు స్వయంగా పాల్గొని స్వామివారి తేరును ముందుకు తీసుకెళ్ళారు. 
 
అత్యంత భారీ తేరును భక్తజనులందరు గోవింద నామస్మరణ చేస్తూ రథం పగ్గాలను లాగుతుండగా మాడవీధులలో నెమ్మిదిగా రథోత్సవం జరిగింది. కఠోపనిషత్త..., రథోత్సవం విశిష్టమైన తత్వ్త జ్ఞానాన్ని ఆత్మకు శరీరానికి ఉండే సంబందాన్ని రథయాత్రతో పొల్చి వివరిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

తర్వాతి కథనం
Show comments