Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలను నిర్వహించడంలో పురుషులదే పైచేయి.... ఐతే స్వర్థరథం ఊరేగింపు మాత్రం...

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2015 (15:03 IST)
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరవరోజు సాయంత్రం శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడై, బంగారు రథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం జరిగే ఊంజలసేవకు బదులుగా స్వామి, అమ్మవార్లను ఆలయంలోని రంగనాయకుల మండపంలో వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. వసంతోత్సవం తరువాత జరిగే స్వర్ణ రథోత్సవాన్ని సువర్ణ రథ డోలోత్సవమని పిలుస్తారు. బంగారు రథానికి కళ్యాణకట్ట మిరాశీదారులు సమర్పించే బంగారు గొడుగును రథంపై అలంకరిస్తారు.
 
అనంతరం సర్వాలంకారభూషితుడైన స్వామివారిని బంగారు రథంపై కొలువుదీర్చి సాయంసంధ్య సమయంలో అరుణకిరణ కాంతులు రథంపై  పడుతుండగా వాహన సేవను ప్రారంభిస్తారు. ఈ రథంపై ఊరేగుతున్న స్వామి అమ్మవార్లను చూసేందుకు వెయ్యి కళ్లయినా సరిపోవు. శైబ్య , సుగ్రీవ, మేఘపుష్ప, వలాహాక అనే నాలుగు గుర్రాల స్వర్ణరథంపై స్వామి వారు విహరిస్తారు. శ్రీవారి వాహన సేవలలో స్వర్ణరథం ఒక ప్రత్యేకమైన విశేషాన్ని కలిగివుటుంది.
 
స్వామి వారి అన్ని సేవలను నిర్వహించడంలో పురుషులదే పైచేయి అయినప్పటికి తన భక్తుర్రాండ్రయిన మహిళలకు కూడా సముచిత స్థానం ఉందని చెప్పడమే స్వర్ణరథ ప్రత్యేకత.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై సజ్జనార్ సీరియస్.. నానికి కితాబ్.. మారకపోతే అంతే సంగతులు

పట్టపగలు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కన్నతండ్రిని పొడిచి చంపేసిన కొడుకు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

Show comments