Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎపి సిఎం చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను తీసుకెళ్ళి వేదపండితులకు సిఎం అందజేశారు. ప్రతియేటా స్వామివారికి ప్రభు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (22:43 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎపి సిఎం చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను తీసుకెళ్ళి వేదపండితులకు సిఎం అందజేశారు. ప్రతియేటా స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
రాత్రి  శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి చిన్నశేషవాహనంపై వూరేగుతూ భక్తులకు దర్సనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. చిన్నశేషునిపై చిద్విలాసం చేస్తూ శ్రీవారు భక్తులకు సాక్షాత్కరింపజేశారు. భక్తుల గోవిందనామస్మరణలతో నాలుగు మాడ వీధులు మారుమ్రోగింది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

తర్వాతి కథనం
Show comments