Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సిద్ధ'గా వచ్చిన 'చిరుత' - 'ఆచార్య' నుంచి మరో టీజర్ రిలీజ్

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (17:42 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ఈ చిత్రం నుంచి మరో అప్డేట్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పోషిస్తున్న సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. 
 
"ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి మమ్మల్ని ముందుకు పంపుతుంది" అంటూ సిద్ధ పాత్రలో చెర్రీ డైలాగ్ చెప్తారు. ఇది సినిమాపై ఉన్న క్యూరియాసిటీని మరింతగా పెంచేలా చేసింది. 
 
ఆ తర్వాత అటవీ నేపథ్యంలో చెర్రీ పాల్గొన్న కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చూపించారు. ఈ టీజర్ చివరలో ఒక  సెలయేరుకు అవతలివైపు చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే.. పెద్ద చిరుత ఠీవీగా నడుచుకుంటూ వెళుతుంది. ఇవతలివైపు చిరుంజీవి, రామ్ చరణ్‌లు దాన్ని సీరియస్‌గా చూస్తుంటారు. ఈ టీజర్ చూస్తే సినిమా మొత్తం నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్నట్టు తెలుస్తోంది.


 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

బెడ్రూంలో నాతో కలిసి నా భర్త ఏకాంత వీడియోలు, అరెస్ట్ చేయండి అంటూ భార్య ఫిర్యాదు

విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది: యువతి, తల్లిపై కత్తితో దాడి.. ఆమె మృతి

Nagababu: శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments