Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సిద్ధ'గా వచ్చిన 'చిరుత' - 'ఆచార్య' నుంచి మరో టీజర్ రిలీజ్

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (17:42 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ఈ చిత్రం నుంచి మరో అప్డేట్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పోషిస్తున్న సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. 
 
"ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి మమ్మల్ని ముందుకు పంపుతుంది" అంటూ సిద్ధ పాత్రలో చెర్రీ డైలాగ్ చెప్తారు. ఇది సినిమాపై ఉన్న క్యూరియాసిటీని మరింతగా పెంచేలా చేసింది. 
 
ఆ తర్వాత అటవీ నేపథ్యంలో చెర్రీ పాల్గొన్న కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చూపించారు. ఈ టీజర్ చివరలో ఒక  సెలయేరుకు అవతలివైపు చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే.. పెద్ద చిరుత ఠీవీగా నడుచుకుంటూ వెళుతుంది. ఇవతలివైపు చిరుంజీవి, రామ్ చరణ్‌లు దాన్ని సీరియస్‌గా చూస్తుంటారు. ఈ టీజర్ చూస్తే సినిమా మొత్తం నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్నట్టు తెలుస్తోంది.


 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments