Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద గుడిసెలు తగలబడిపోయాయని... పరామర్శకి వచ్చారా?

తండ్రి: అల్లుడుగారేం చేస్తున్నారమ్మా? కూతురు: నిద్రపోతున్నారా నాన్న.. తండ్రి: అదికాదమ్మ ఆఫీసులో సంగతి అడుగుతున్నా... కూతురు: అక్కడా కూడా ఇదేవరస నాన్నగారు...

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (10:24 IST)
తండ్రి: అల్లుడుగారేం చేస్తున్నారమ్మా?
కూతురు: నిద్రపోతున్నారు నాన్న..
తండ్రి: అదికాదమ్మ ఆఫీసులో సంగతి అడుగుతున్నా...
కూతురు: అక్కడా కూడా ఇదే వరస నాన్నగారు...
 
వెంకట్రావు: వంద గుడిసెలు తగలబడిపోయాయి కదా.. మంత్రిగారు పరామర్శకి వచ్చారా?
గోపాలం: లేదు, ఐదొందల గుడిసెలు తగలబడిపోతే కాని నేను పరామర్శకి రాను అంటున్నారు...  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments