Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సీతయ్య ఇకలేరు : హరికృష్ణ మృతిపై వైవీఎస్ చౌదరి

'సీతయ్య' సినీ హీరో నందమూరి హరికృష్ణ ఇకలేరు. ఆయన బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అంతేనా తన మనసులోని ఆవేదనను ఆయన ఓ కవిత ర

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (12:34 IST)
'సీతయ్య' సినీ హీరో నందమూరి హరికృష్ణ ఇకలేరు. ఆయన బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అంతేనా తన మనసులోని ఆవేదనను ఆయన ఓ కవిత రూపంలో వెల్లడించారు.
 
పొద్దున్నే
నైరాశ్యం..
వైరాగ్యం..
'మనసు'తోపాటు 
'శరీరం'లోని అణువుణువు 'బాధ'పడుతోంది..
'తీర్చేవారు' ఒక్కొరొక్కరిగా
'దూరం' అవుతున్నారు..
ఈరోజు..
'తనకు 'నచ్చితే', అచంచలమైన 'నమ్మకాన్ని' పెంచుకునే'..
నా
'సీతయ్య'..
 
ఇట్లు
ఆయన
'వై. వి. ఎస్‌. చౌదరి'. 

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments