Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్‌సిపి 0-175 రావచ్చు, ఇదే యాక్యురేట్ ఫిగర్ అంటున్న రాంగోపాల్ వర్మ

ఐవీఆర్
సోమవారం, 3 జూన్ 2024 (11:06 IST)
రాంగోపాల్ వర్మ. ఆయన థింకింగే డిఫరెంట్. ఏదైనా ఆకట్టుకునేలా వుంటుంది ఆయన వ్యవహార శైలి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన వివరాలతో అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. ఒకరు ఎన్డీయేదే అధికారం అంటుంటే మరొకరు వైసిపి స్వీప్ చేస్తుందంటున్నారు.
 
ఈ పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు. సిరాశ్రీ అనే నెటిజన్ ఫన్నీగా పోస్ట్ చేసిన ఓ రిపోర్టును రీ-ట్వీట్ చేస్తూ ఇదే కరెక్ట్ అయిన సర్వే అంటో ట్యాగ్ చేసాడు. అందులో ఏమున్నదంటే... వైసిపికి 0 నుంచి 175 మధ్య రావచ్చు. అలాగే ఎన్డీయే 0-175 మధ్య స్థానాలను గెలుచుకుంటుంది. లోక్ సభ స్థానాల విషయంలో ఈ రెండూ 0-25 మధ్య గెలుచుకుంటాయి అని పోస్ట్ చేసాడు. దీనికి రాంగోపాల్ వర్మ మద్దతు తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments