Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగస్థలం పాటకు వర్మ కితాబు.. యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే.. (వీడియో)

రామ్‌ చరణ్ తేజ్, సమంత, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ''రంగస్థలం'' సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ సినిమా ట్రైలర్ బాగుందని వర్మ కితాబిచ్చారు. అలాగే తాజాగా విడుదల

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (11:20 IST)
రామ్‌ చరణ్ తేజ్, సమంత, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ''రంగస్థలం'' సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ సినిమా ట్రైలర్ బాగుందని వర్మ కితాబిచ్చారు. అలాగే తాజాగా విడుదలైన పాట ఈ సినిమా స్థాయిని పెంచిందని.. తెలిపారు. పాటకు లిరిక్స్ అందించిన బోస్‌కు మిలియన్ ఛీర్స్ అంటూ వర్మ ట్వీట్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 
 
అందమైన పల్లెటూరి కుర్రాడు తన మనసుకు నచ్చిన అమ్మాయిని చూస్తు పాడుకుంటున్నట్లు ఉన్న ఈ పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో సమంత రామలక్ష్మిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ''యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగినిల లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి..'' అంటూ సాగే పాట యూత్‌ను, మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మార్చి 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments