Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి 3'పై రాజమౌళి తండ్రి ఏమన్నారో తెలుసా?

బాహుబలి 3 చిత్రంపై చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి, బాహుహలి చిత్ర కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. నిజానికి దర్శకుడు రాజమౌళి నుంచి ‘మూడో’ పార్టును ఆశిస్తున్నారు. దీనిపై ఇటీవల రాజమౌళి స్పం

Webdunia
ఆదివారం, 7 మే 2017 (15:13 IST)
బాహుబలి 3 చిత్రంపై చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి, బాహుహలి చిత్ర కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. నిజానికి దర్శకుడు రాజమౌళి నుంచి ‘మూడో’ పార్టును ఆశిస్తున్నారు. దీనిపై ఇటీవల రాజమౌళి స్పందించాడు. ‘ఉన్నది.. లేదు’ అని చెప్పకుండా ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేశాడు. 
 
కానీ, కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ... బాహుబలి సినిమా పూర్తైపోయిందని, మూడో పార్టు తీయడానికి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. 'బాహుబలి-3' ఉండబోదని చెప్పారు. తాను, రాజమౌళి దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, దానికి కథంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు.
 
అయితే, బాహుబలి-3 సినిమా లేకపోయినా.. బాహుబలి రూపంలో వివిధ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయని అన్నారు. ఇప్పటికే బాహుబలి కామిక్ సిరీస్‌లున్నాయని, మరికొద్ది రోజుల్లోనే టీవీ సిరీస్ రాబోతోందని చెప్పారు. బాహుబలి సినిమాకు వేసిన సెట్టింగుల్లోనే వాటి షూటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు

Liquor Scam: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం : మరో కీలక వ్యక్తి అరెస్ట్.. ఎవరతను?

అందరూ రక్తదానం చేయాలి - విశాఖపట్నం లో 3కె, 5కె, 10కె రన్‌ చేయబోతున్నాం : నారా భువనేశ్వరి

Fishermen Aid: మత్స్యకర చేయూత పథకం ప్రారంభం.. చేపల వెళ్లకపోయినా..?

IED attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్: 10 మంది సైనికులు హతం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments