Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియా వర్సెస్ పాక్ మోటివేషనల్ పోస్ట్ అంటూ పూనమ్ షాక్

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (20:56 IST)
పూనమ్ పాండే ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు తన గురించి చర్చించుకునేవిధంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విజృంభిస్తుంది. నిన్నగాక మొన్న అబినందన్ పైన వివాదాస్పద పోస్ట్ పెట్టి దిమ్మతిరగ్గొట్టిన పూనమ్ తాజాగా ట్విట్టర్లో ఇండియా వర్సెస్ పాక్ మోటివేషనల్ పోస్ట్ అంటూ బురఖాతో వున్న ఓ ఫోటోను, దుస్తులు లేకుండా మరో ఫోటోను పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది.
 
ప్రపంచకప్ 2019 సందర్భంగా ఆదివారం నాడు భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఫోటోను పోస్ట్ చేసి తేడా కనిపెట్టండనే క్యాప్షన్‌తో దిమ్మతిరిగే ఫొటోను షేర్ చేసింది. పూనమ్ పాండే ఫర్ పాకిస్థాన్ అంటూ కళ్లు తప్ప మిగతా ఒళ్లంతా కప్పుకొని బురఖాలో ఉన్న ఫోటోను పెట్టింది. ఫర్ ఇండియా అని కళ్లు మినహా ఒంటిపై దుస్తులు లేని మరో ఫోటో జోడించింది. ఇప్పుడీ ఫోటో నెట్లో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments