Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌లోకి అడుగుపెట్టనున్న కంగనా రనౌత్

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (15:21 IST)
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం ఇన్‌స్టాలో వుంటున్న కంగనా రనౌత్, ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లడంతో, తిరిగి ట్విట్టర్‌లోకి రానున్నట్లు తెలిపింది. మరోవైపు ట్విట్టర్‌లో నిలిచిపోయిన ఖాతాలు అన్నింటినీ పునరుద్ధరించేందుకు మస్క్ సుముఖంగా ఉన్నారు. 
 
గతంలో వివాదాస్పద పోస్ట్‌లతో ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించడంతో కంగనా ఖాతా నిలిచిపోయింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కే పరిమితమైంది. అంతేగాకుండా ఇన్‌స్టాపై కంగనా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments