Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి దేశానికి ఏం చేశారనీ... త్రివర్ణపతాకం ఉంచారు : రాజ్‌థాక్రే

సినీ నటి శ్రీదేవి అంతిమయాత్రలో ఆమె భౌతికకాయంపై జాతీయ జెండా ఉంచడంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ పార్టీ అధినేత రాజ్ థాక్రే తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. ఆమె దేశానికి ఏం చేశారనీ, ఆమె భౌతికకాయంపై ఎందుకు త్రివర

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (10:46 IST)
సినీ నటి శ్రీదేవి అంతిమయాత్రలో ఆమె భౌతికకాయంపై జాతీయ జెండా ఉంచడంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ పార్టీ అధినేత రాజ్ థాక్రే తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. ఆమె దేశానికి ఏం చేశారనీ, ఆమె భౌతికకాయంపై ఎందుకు త్రివర్ణ పతాకం ఉంచారనీ ఆయన ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆమె భౌతికకాయంపై త్రివర్ణపతాకం ఎందుకు ఉంచారు. అధికార లాంఛనాలతో ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ అంశంపై బీజేపీ రాద్దాంతం చేసేది. మీడియా సైతం ఈ విషయంలో నోరుమెదపకపోవటం విడ్డూరంగా ఉంది. శ్రీదేవి గొప్పనటిగా అందరికీ అభిమానం ఉందనీ, కానీ, దేశానికి ఏం చేశారో కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉందని రాజ్‌థాక్రే ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments