Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌ను దూరం పెడుతున్నారా? ఆయన ఎక్కడా కనిపించట్లేదే..?!

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (21:19 IST)
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఫ్యాన్సును నిరాశపరుస్తున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. ఎందుకంటే..? ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకకు తెలుగు తారలు మహేష్, ప్రభాస్, చిరంజీవి, నాగచైతన్య, సమంతా, పూజా హెగ్డే ఇలా అందరూ వచ్చారు. కానీ వారిలో ఎన్‌టీఆర్ మాత్రం కనిపించలేదు. దాని తరువాత నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ పెళ్లిలో కూడా ఎక్కడా ఎన్‌టీఆర్ కనిపించలేదు. 
 
ఈ పెళ్లికి బాలకృష్ణ దంపతులు వీచ్చేశారు. కళ్యాణ్ రామ్ కూడా సతీసమేతంగా ఈ పెళ్లికి హాజరయ్యాడు. దీంతో తారక్ వేడుకలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడని అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. 
 
అయితే ఎన్‌టీఆర్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొత్త గెటప్ అందరికి తెలిపోతుందని అలా చేస్తున్నాడని కొందరు అంటే మరి కొందరు నందమూరి కుటుంబంలోని వారు ఎన్‌టీఆర్‌ను దూరం పెడుతున్నారని అంటున్నారు. అయితే దీనికి సరైన సమాధానం అయితే తెలియదు కానీ, ఎన్‌టీఆర్ ఇలా పార్టీలకు దూరంగా ఉండటం అభిమానులకు నిరాశను కలిగిస్తోంది. మరి ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments