Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి ధరమ్ తేజ్ తెచ్చిన‌ గుడ్ న్యూస్ ఏమిటి!

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (19:22 IST)
Sai Dharam Tej
ఇటీవ‌లే బైక్ ప్ర‌మాదానికి గుర‌యి కోమాలో కొంత‌కాలం వుండి కోలుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్ట‌కేల‌కు గుడ్ న్యూస్ అంటూ వీడియో ద్వారా తెలియ‌జేశాడు. ఈ వీడియోలో అభిమానులకు, తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, ఇంకా కుటుంబ సభ్యులకు, పవన్, చిరులకు థ్యాంక్స్ చెప్పారు తేజ్. అంతేకాదు ఈ నెల 28న తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని, దానిని సుకుమార్, బాబీ నిర్మిస్తారని వెల్లడించారు. వీడియో కాస్త నీర‌సంగా వున్నా కోలుకున్న‌ట్లు క‌నిపిస్తున్నాడు.
 
అంత‌కుముందే కొన్ని ఫొటోలు పెట్టి అభిమానుల‌కు తెలియ‌జేశాడు. కానీ ఏవో అనుమాన‌లు కొంద‌రికి వ‌చ్చాయి. అందుకే వీడియో ద్వారా ఈరోజు బ‌య‌ట‌కు వ‌చ్చాడు.  సెప్టెంబర్ నెల‌లో ప్ర‌మాదానికి గురైన సాయి ధరమ్  దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి, ఆ తరువాత అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన విష‌యం తెలిసిందే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments