Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టు తీర్పు గురించి బాల‌కృష్ణ ఏమ‌న్నారంటే!

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (13:03 IST)
Balakrishna- boyapati
నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిని కాపాడారు..ఇప్పుడు సనాతన ధ‌ర్మాన్ని కాపాడిన సినిమా అఖండ. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞ‌తలు తెలిపేందుకు దేవాల‌యాల‌కు తిరుగుతున్నాన‌ని నంద‌మూరి బాల‌కృష్ణ వెల్ల‌డించారు. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి దేవాల‌యంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అంత‌కుముందు పాన‌కాల స్వామి దేవాల‌యాన్ని సంద‌ర్శించారు.
 
ఈ సంద‌ర్భంగా ఎ.పి. ప్ర‌భుత్వం సినిమా టిక్క‌ట్ల‌పై గురించి మాట్లాడారు. టిక్కెట్ల విధానంపై గతంలో చర్చించుకున్నాం..ఏదైతే అదని సినిమా విడుదల చేసాం. సినిమా మంచిగా వచ్చిందని డేర్ స్టెప్ వేశాం కొంతమంది ఆగినా.. మేమెక్కడా వెనుకడుగు వేయలేదు. 
 
- హైకోర్టు తీర్పు అనంత‌రం ఎ.పి. ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తామంటున్నారు చూద్దాం. న్యాయ నిర్ణేత దేవుడే... దేవుడున్నాడు.
 
- కొత్త సినిమా గురించి చెబుతూ, మంచి కథ వస్తే మల్టీస్టారర్ సినిమా తీస్తాం అని ప్ర‌క‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments