Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీ పై ఎవ‌రూ మాట్లాడొద్దు అన్నాం- దిల్‌రాజు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (06:50 IST)
Dilraju
క‌రోనా గురించి, ఇటీవ‌ల వ‌ర్మ సినిమా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం గురించి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు పెదివి విప్పారు. 
ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో బాగా భయపడిపోయాం. థర్డ్ వేవ్ లో అంత ప్రమాదం లేదు అని చెబుతున్నారు. ఓమిక్రాన్ అనేది అంత ఇబ్బంది పెట్టడం లేదు. ప్రజల్లో భయాలు ఉండటం సహజం. వ్యాక్సిన్ తో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోండి. థమన్, యూవీ వంశీకి రెండు మూడు రోజుల్లో తగ్గిపోయింది. 
 
- చిరంజీవి గారికి ఇండస్ట్రీ విషయాలపై అవగాహన ఉంది. ఆయన సీఎం గారితో మీట్ అంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. త్వ‌ర‌లో స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కారం అవుతాయి.. తొందరపడి మాట్లాడొద్దని గతంలోనే మేమంతా చెప్పాం. గొడవలు పడితే సమస్య తీరదు. అది మరింత తీవ్రతరం అవుతుంది. సహనంగా ఉండాలని కోరాం. కానీ ఎవ‌రూ విన‌లేదు. ఫైన‌ల్‌గా ఎ,.పి. ప్ర‌భుత్వంలో ప‌రిస్థితులు సినిమా ప‌రిశ్ర‌మ‌కు అనుకూలంగా వున్నాయ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments