Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరాధ్యను గాయపరిచారట: మీడియా సిబ్బందిపై ఐశ్వర్యారాయ్ యాంగ్రీ!

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (18:07 IST)
అందాల రాశి ఐశ్వర్యారాయ్ కుమార్తె ఆరాధ్యను మీడియా గాయపరిచింది. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వ్యాన్ నుంచి దిగి తన కుమార్తె ఆరాధ్యతో పాటు ఇంటికి వెళ్ళేందుకు ఐశ్వర్యారాయ్ రెడీ అయ్యారు. ఆ సమయంలో ఆరాధ్యను ఆమె ఎత్తుకునే ప్రయత్నం చేశారు. అయితే కెమెరామెన్లు ఐశ్వర్యాను, ఆమె కుమార్తెను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు.
 
ఇది ఇష్టపడని ఐశ్వర్యా అక్కడ నుంచి వేగంగా వెళ్ళేందుకు ప్రయత్నించారు. వేగంగా వెళ్ళి తన కూర్చునే క్రమంలో ఆరాధ్యకు గాయాలయ్యాయి. దీంతో ఆరాధ్య ఏడుపు లంకించుకుంది. ఫలితంగా సహనం కోల్పోయిన ఐష్ మీడియా సిబ్బందిని సీరియస్‌గా చూసి.. అక్కడి నుంచి ఎవ్వరితో మాట్లాడకుండా నిష్క్రమించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments