Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో "గుంటూరు కారం" స్ట్రీమింగ్

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (15:26 IST)
మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "గుంటూరు కారం". సంక్రాంతి కానుకగా విడుదలై మిశ్రమ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల పరంగా కుమ్మేసింది. ఇప్పటివరకు ఏకంగా రూ.215 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఈ నెల 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. 
 
ఈ సినిమా విడుదలైన తొలి రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. లాంగ్ రన్‌లో మాత్రం రూ.215 కోట్ల మేరకు వసూలు చేసింది. అయితే, థియేటర్‌కు వెళ్లి చూడని ప్రేక్షకులు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎపుడెపుడు అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమాను ఈ నెల 9వ నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments