Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో సీమంతం జరుపుకున్న ఉపాసన?

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (17:46 IST)
మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసనకు దుబాయ్‌లో సీమంతం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఉపాసన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సూటిగా చెప్పలేదు కానీ, ఒక వీడియోను షేర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ జంట దుబాయ్‌లో విహరిస్తుంది. ఇందులోభాగంగా కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకుని సీమంతం వేడుక నిర్వహించారు. 
 
పుట్టింటివాళ్లు నిర్వహించిన ఈ వేడుకలో ఉపాసన సోదరీమణులు అనుష్పాల, సింధూరిలు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కటుుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో ఉపాసన రామచరణ్‌లు పూర్తి స్తాయిలో ఎంజాయ్ చేశారు. అపోలో గ్రూప్ అధిపతి డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి సతీమణితో పాటు పలువురు పెద్దవాళ్లు పాల్గొనగా చెర్రీ దంపతులు వారి ఆశీస్సులు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments