Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయశాంతిని అంతలా బతిమలాడటానికి కారణం అదే..?!

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (14:35 IST)
భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అవుతున్న మహేష్ బాబు - అనిల్ రావిపూడి సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఈ సినిమాలో విజయశాంతిని తీసుకోవడంపై స్పందించారు.
 
అలనాటి మేటి హీరోయిన్‌లలో ఒకరైన విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి హిట్‌లు సాధించి, లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకుంది. రాజకీయాలలో బిజీగా మారిన తర్వాత సినిమాలు చేయడం మానేసిన విజయశాంతి దాదాపు పదమూడేళ్ల తర్వాత ఇప్పుడు ముఖానికి రంగేసుకుంది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తోంది. 
 
అయితే ఈ సినిమా కంటే ముందు 'రాజా ది గ్రేట్‌' సినిమా కోసం విజయశాంతి గారిని కలిశాను. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' లైన్‌ అనుకున్నప్పుడే ఈ పాత్ర కోసం ఆవిడను అనుకుని కలబోతున్నానని మహేష్ బాబుకు చెప్పాను. 'మరో నటి ఎవ్వరు చేసినా కుదరదు.. వేరే వాళ్లు చేస్తే ఆ మ్యాజిక్ రాదు. సో ఆ మ్యాజిక్ మిస్ కాకూడదనే అంతలా బతిమిలాడాను' అని అనిల్ రావిపూడి అన్నాడు.

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments