Webdunia - Bharat's app for daily news and videos

Install App

మట్టిలో కలిసిపోయే అవయవాలను దానం చేద్దాం... విజయ్ దేవరకొెండ

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (10:58 IST)
ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఉన్న పేస్ ఆస్పత్రిలో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త మరణానంతరం అవయవాలను దానం చేస్తానని ప్రకటించారు. 
 
అదేసమయంలో తాను జీవించినంతకాలం తన శరీర అవయవాలను జాగ్రత్తగా కాపాడుకుంటానని, చనిపోయిన తర్వాత వాటిని దానం చేస్తానని చెప్పారు. దక్షిణాసియా దేశాల్లో అవయవదానం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. 
 
అదేసమయంలో అవయవాలు ఎంతో విలువైనవని, వాటిని మట్టిపాలు చేయండ కంటే మరొకరికి దానం చేయడం ద్వారా వారికి ఆయుష్షు పోసినవాళ్లం అవుతామని చెప్పారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments