Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానుల దీవెన‌లే దాస‌రి గారిని ర‌క్షించాయి: మ‌ంత్రి త‌ల‌సాని

ప్రముఖ ద‌ర్శక నిర్మాత దాస‌రి నారాయ‌ణ రావు ఇటీవ‌ల అనారోగ్యం కారణంగా కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్రముఖులు దాసరిని ప‌రామ‌ర్శించారు. ఈ నేప‌థ్

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:54 IST)
ప్రముఖ ద‌ర్శక నిర్మాత దాస‌రి నారాయ‌ణ రావు ఇటీవ‌ల అనారోగ్యం కారణంగా కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్రముఖులు దాసరిని ప‌రామ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఉద‌యం దాసరిని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాసయాద‌వ్ ప‌రామ‌ర్శించారు. 
 
అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... దాస‌రి తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ‌కు తండ్రి లాంటి వారు. ప‌రిశ్రమ‌లో ఎవ‌రికి ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా ముందుండి ప‌రిష్కరిస్తారు. అంత గొప్ప వ్యక్తి అనారోగ్యానికి గురి కావ‌డం క‌లచి వేసింది. ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్యం మొరుగు ప‌డుతోంది. 
 
త్వర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్థిస్తున్నారు. వారి దీవెన‌లే ఆయ‌న్ను ర‌క్షించాయి. రెండు, మూడు రోజుల్లో ఆయ‌న పూర్తిగా కోలుకుంటారు. ఆయ‌న ఆరోగ్యంపై ప్రతిరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ల‌ను సంప్రదించి వివ‌రాలు అడిగి తెలుసుకుంటున్నారు అని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments